శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో పాల్గొని, వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 08 Jun 2024 06:16 IST

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి

తిరుమల, న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో పాల్గొని, వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితోపాటు జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్, తిరుమల మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, పీఆర్వో ధనంజయనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని