Amul milk: మరోసారి అమూల్ పాల ధర ₹2 పెంపు.. గుజరాత్ మినహా

ఇంటర్నెట్ డెస్క్: అమూల్ పాల ధరలు (Amul milk price) మరోసారి పెరిగాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్ ఎండీ ఆర్ఎస్ సోథి తెలిపారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర రూ.61 ఉండగా.. శనివారం నుంచి దాని ధర రూ.63కు చేరింది.
అమూల్ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. ఆగస్టులో అన్ని రకాల పాలపై లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలను కారణంగా చూపుతూ అంతకుముందు మార్చిలో సైతం పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. అమూల్ పాల ధరల పెంపుపై ముందుగానే ప్రకటన విడుదల చేస్తుంది. కానీ ఈసారి ధర పెంచిన తర్వాత పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్..!
India-USA Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై ముఖ్య ఆర్థిక సలహాదారు స్పందించారు. -

అమెరికాతో వాణిజ్య చర్చలు.. వాటికి భారత్ దూరంగా ఉండాలి: జీటీఆర్ఐ
అమెరికాతో కొనసాగుతున్న చర్చల్లో భారత్ వాణిజ్యంలో సమతుల్యత పాటించాలని మేథోసంస్థ జీటీఆర్ఐ పేర్కొంది. -

ఐటీ దిగ్గజాల భారీ పెట్టుబడులు
ప్రపంచ మార్కెట్ను, ఐటీ సేవల తీరుతెన్నులను ఏఐ (కృత్రిమ మేధ) ప్రభావితం చేస్తోంది. ఇదే సమయంలో వస్తువులపై అధిక సుంకాలతో, వీసా ఆంక్షలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనదేశాన్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. -

డేటా కేంద్రం సామర్థ్యంపైనే దృష్టంతా..
భారత్లో ఏర్పాటు చేయబోతున్న డేటా కేంద్రం సామర్థ్యంపై ఉత్సాహంగా ఉన్నామని.. తమ కంపెనీ పెట్టుబడుల ప్రణాళిక గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. -

ఆఖర్లో అమ్మకాలు.. నష్టాల్లో సూచీలు
మన్నికైన వినిమయ వస్తువులు, ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. చివరి గంట అమ్మకాల వల్లే, సూచీలు దాదాపు నెల కనిష్ఠస్థాయికి చేరాయి. -

పసిడి బాండ్లలో రూ.2,954 పెట్టుబడిపై రూ.9,847 లాభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు భారీ ప్రతిఫలం లభిస్తోంది. 2017 డిసెంబరు 11న జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్ల (ఎస్జీబీ) 2017-18 సిరీస్-11కు తుది రిడెమ్షన్ ధరను, యూనిట్కు రూ.12,801గా నిర్ణయించారు. -

ఆరో రియాల్టీ చేతికి తాజ్ బంజారా హోటల్?
అరబిందో గ్రూపు ప్రమోటర్లకు చెందిన ఆరో రియాల్టీ, హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సుమారు రూ.315 కోట్లకు ఈ హోటల్ను దక్కించుకున్నట్లు స్థానిక స్థిరాస్తి వర్గాలు తెలిపాయి. -

విపణిలోకి సరికొత్త సెల్టోస్
మారుతున్న వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ‘సెల్టోస్’ రెండో తరాన్ని కియా ఇండియా ఇక్కడ ఆవిష్కరించింది. డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్ సామర్థ్యాల్లో గణనీయ మార్పులు చేసిన ఈ కొత్త ఎస్యూవీ కోసం రూ.25,000 చెల్లించి, గురువారం నుంచి బుక్ చేసుకోవచ్చు. -

ఆరేళ్లలో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆరేళ్లలో మనదేశంలో రూ.10-12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, గనులు, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని తెలిపారు. -

అన్ని ఆర్థిక సేవలకూ ఒకే సంతకమా!
వినియోగదారులు నిబంధనలు చదవకుండానే, పూర్తి వివరాలు అర్థం చేసుకోకుండానే అన్ని ఆర్థిక సేవలకు అంగీకారం తెలియజేస్తున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. -

బైజూ రవీంద్రన్కు ఊరట
ఎడ్టెక్ అంకురం బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు ఊరట లభించింది. వాదనలకు ఆస్కారం లేకుండా ఆయనపై డెలావేర్ కోర్టు విధించిన 1 బిలియన్ డాలర్లకు పైగా చెల్లింపులను అమెరికా బ్యాంక్రప్టసీ కోర్టు రద్దు చేసింది. -

అమెరికాకు భారత్ నుంచి అత్యుత్తమ ఆఫర్లు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం భారత్ నుంచి అమెరికా ‘అత్యుత్తమ’ ఆఫర్లు అందుకుందని యూఎస్ ట్రేడ్ రెప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు. -

2 లక్షల అంకురాలకు ప్రభుత్వ గుర్తింపు
దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,01,335 అంకుర సంస్థలు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నుంచి గుర్తింపు పొందినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపింది. -

రోజువారీ అదనంగా 100 విమాన సర్వీసులు: స్పైస్ జెట్
ప్రస్తుత శీతాకాల సీజన్లో రోజూ అదనంగా 100 వరకు విమాన సర్వీసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. సిబ్బంది కొరత నేపథ్యంలో, 10% సర్వీసులు తగ్గించాలని ఇండిగోను ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో స్పైస్జెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -

సంక్షిప్త వార్తలు(7)
ఇ-కామర్స్ సంస్థ మీషో షేరు, ఇష్యూ ధర రూ.111తో పోలిస్తే బీఎస్ఈలో 45.22% ప్రీమియంతో రూ.161.20 వద్ద బుధవారం నమోదైంది. ఇంట్రాడేలో 59.95% పెరిగి రూ.177.55 స్థాయిని తాకింది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాసేపట్లో కౌంటింగ్
-

ఉక్రెయిన్లో శాంతి కోసం.. రష్యాకు ట్రంప్ భారీ ఆఫర్లు..!
-

ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. తెదేపా బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్
-

గౌతమ్ గంభీర్.. రో-కోకు క్రెడిట్ ఇవ్వలేదు: రాబిన్ ఉతప్ప
-

ఉత్కంఠ మధ్య.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తెదేపా కైవసం
-
మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్..!


