పసిడి ప్రతికూలమే!
కమొడిటీస్ ఈ వారం
పసిడి

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. అయితే రూ.1,18,276 వద్ద మద్దతు లభించొచ్చని విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ రూ.1,23,538 కంటే పైకి వెళితే పెరిగే అవకాశం ఉంటుంది.
వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,41,803 కంటే కిందకు వస్తే రూ.1,35,207; రూ.1,31,109 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.1,52,497 కంటే పైకి వెళితే రూ.1,56,595; రూ.1,63,191 వరకు పెరగొచ్చు.
ప్రాథమిక లోహాలు

- రాగి నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,004 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే.. మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రతికూల ధోరణిలో చలిస్తే రూ.997.65 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.984.45; రూ.970.75 వరకు దిగిరావచ్చు.
 - సీసం నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.183 కంటే దిగువన చలించకుంటే సానుకూల ధోరణి కొనసాగొచ్చు. అందువల్ల ఈ స్థాయి వద్ద స్టాప్లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు.
 - జింక్ నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.304.60 కంటే ఎగువన కదలాడకుంటే.. ఈ స్థాయికి పైన స్టాప్లాస్ పెట్టుకొని షార్ట్ సెల్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది.
 - అల్యూమినియం నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.274.25 కంటే పైన కదలాడకుంటే రూ.271.05; రూ.268.85 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.
 
ఇంధన రంగం

- ముడి చమురు నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.5,325 కంటే దిగువన కదలాడకుంటే షార్ట్సెల్ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు. రూ.5,511 కంటే పైన కదలాడితే రూ.5,601; రూ.5,714 వరకు పెరుగుతుందని అనుకోవచ్చు.
 - సహజవాయువు నవంబరు కాంట్రాక్టుకు ఈవారమూ సానుకూల ధోరణి కొనసాగితే రూ.394.45 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.409.20; రూ.451.55 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రూ.333 దిగువన మాత్రమే షార్ట్ సెల్లింగ్ వైపు మొగ్గు చూపడం మంచిది.
 
వ్యవసాయ ఉత్పత్తులు

- పసుపు డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.14,156 కంటే కిందకు వస్తే రూ.13,422; రూ.12,800 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.15,512 కంటే పైకి వెళితే రూ.16,134; రూ.16,868 వరకు రాణించవచ్చు.
 - జీలకర్ర నవంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.20,613 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.21,091; రూ.21,583 వరకు పెరుగుతుందని అనుకోవచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.19,643 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.19,151; రూ.18,673 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.
 

ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


