Crime News: తమిళనాడులో ఏపీ విద్యార్థి మృతి.. నలుగురి గల్లంతు

తమిళనాడులో ఏపీ విద్యార్థుల విహారయాత్రలో విషాదం నెలకొంది.

Published : 02 Mar 2024 20:53 IST

చెన్నై: తమిళనాడులో ఏపీ విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థుల బృందం రామేశ్వరం విహారయాత్రకు వెళ్లింది. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి మృతదేహం వెలికితీశారు. ఇంకా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని