Kuppam: సీఎం సభ వద్ద మద్యం తాగిన వ్యక్తి.. చెరువులో పడి మృతి

సీఎం జగన్‌ సభ వద్ద పంచిన మద్యం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ధారుకు చెందిన పళణి (42) రాజుపేట వద్ద ముఖ్యమంత్రి సభకు వెళ్లి అక్కడ మద్యం పంచడంతో బాగా తాగారు.

Updated : 27 Feb 2024 07:16 IST

కుప్పం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ సభ వద్ద పంచిన మద్యం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ధారుకు చెందిన పళణి (42) రాజుపేట వద్ద ముఖ్యమంత్రి సభకు వెళ్లి అక్కడ మద్యం పంచడంతో బాగా తాగారు. ఆ మత్తులో సాయంత్రం గ్రామానికి వస్తూ సమీపంలోని చెరువులో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో నీటిలో పడి ఊపిరాడలేదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని