Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం

బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 04 Apr 2024 12:17 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల తరుణంలో హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించి.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు