Shraddha Walkar Murder: ఆఫ్తాబ్ను తరలిస్తున్న వాహనంపై దాడికి యత్నం!
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ను తరలిస్తున్న పోలీసు వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు దాడి చేసేందుకు యత్నించిన వారిని అరెస్టు చేశారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్పై కొందరు దాడికి యత్నించారు. దిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్ను ల్యాబ్ నుంచి జైలుకు తీసుకెళ్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీస్ వ్యాన్పై దాడి చేశారు. పోలీస్ వ్యాన్ తలుపులు తెరిచి ఆఫ్తాబ్పై దాడికి యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వ్యక్తులు కత్తులతో శ్రద్ధాకు న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ ఆఫ్తాబ్ ఉన్న వ్యాన్పై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో భాగంగా సోమవారం ఆఫ్తాబ్కు అధికారులు మరోసారి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఇప్పటికే అధికారులు శ్రద్ధావిగా భావిస్తున్న పలు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం వాటిని ల్యాబ్కు పంపారు. మరోవైపు శ్రద్ధాను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఆఫ్తాబ్, ఆమె ఉంగరాన్ని మరో యువతికి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. హత్య తర్వాత ఆఫ్తాబ్ ముంబయి వెళ్లి ఆమెతో బ్రేకప్ అయినట్లు శ్రద్ధా స్నేహితులకు కట్టుకథలు చెప్పడంతోపాటు, శ్రద్ధా ఫోన్ను ఆమె మిత్రులతో ఛాటింగ్ చేసేందుకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్