Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Published : 15 May 2024 20:46 IST

బంగారుపాలెం: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌, రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని