జయహో జెండా
‘జెండా’ రెపరెపలాడింది. ఉమ్మడి ఎజెండా మార్మోగింది. తాడేపల్లిగూడెం జనసంద్రమైంది. తెదేపా, జనసేన శ్రేణులతో హోరెత్తింది. క్యేడర్ను కదనరంగంలోకి దించేలా ఇరు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి వేదిక.. ఉత్తేజ వేడుక
తెదేపా, జనసేన శ్రేణులకు అధినేతల దిశానిర్దేశం
శ్రేణులకు అధినేతలు పవన్కల్యాణ్, చంద్రబాబు అభివాదం
‘జెండా’ రెపరెపలాడింది. ఉమ్మడి ఎజెండా మార్మోగింది. తాడేపల్లిగూడెం జనసంద్రమైంది. తెదేపా, జనసేన శ్రేణులతో హోరెత్తింది. క్యేడర్ను కదనరంగంలోకి దించేలా ఇరు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగుతున్న అరాచకాలపై తాడేపల్లిగూడెం వేదికగా నాయకులు గళమెత్తారు. వైకాపా విధ్వంసకర పాలనకు వీడ్కోలు పలకాలని నినదించారు.
విజయ చిహ్నం చూపుతున్న పవన్ కల్యాణ్, బాలకృష్ణ
తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల నవోత్సాహం..ఉత్తేజం ఉరకలెత్తించేలా నేతల ప్రసంగం..కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. వెరసి తెదేపా, జనసేన ఉమ్మడి బహిరంగ సభా వేదిక ఆసాంతం అభిమానుల్లో చైతన్యం నింపింది. ‘జెండా’ పేరిట పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బుధవారం నిర్వహించిన ఈ చారిత్రక సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
హాజరైన జనసేన నాయకులు
వేదికపై తెదేపా ముఖ్యనేతలు
ద్విచక్ర వాహనంపై పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ట్రాఫిక్లో చిక్కుకొని నడుచుకుంటూ వస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు
దారులన్నీ గూడెం వైపు: ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వస్తున్న తెదేపా శ్రేణులు
లైట్లు, మైకు స్టాండ్ల పైకెక్కిన అభిమానులు
సభా ప్రాంగణంలో జన సందోహం
త్రిచక్రవాహనంపై వినూత్న ప్రచారం
కిక్కిరిసిన రహదారి
వేదికపై గరగలతో నృత్య ప్రదర్శన
డప్పులతో కళాకారుల నృత్య విన్యాసం
న్యూస్టుడే తాడేపల్లిగూడెం బృందం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
యమపాశాలు వెంటాడుతున్నాయ్..!
[ 26-07-2024]
అయిదు రోజుల క్రితం రాంబిల్లి మండలం పంచదార్లలో ఓ యువకుడిపై పొలంలోని విద్యుత్తు తీగపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. -
ఊళ్లన్నీ నీళ్లు.. గుడారాలే దిక్కు.!
[ 26-07-2024]
పోలవరం నిర్వాసితుల వరదపాట్లు ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అవగతం అవుతుంది. -
అంధకారంలో గిరి గ్రామాలు
[ 26-07-2024]
మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్లు నేల కూలి, విద్యుత్తు స్తంభాలు, తీగలు పడిపోయి గ్రామాల్లో అంధకారం ఏర్పడింది. -
బురద నీరే దిక్కు!
[ 26-07-2024]
వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో తాగునీరు కలుషితమై గిరిజనులకు బురదనీరే దిక్కు అవుతోంది. జి.మాడుగుల మండల కేంద్రంలో చేతి బోర్లు, తాగునీటి బావుల్లో నీరు కలుషితమైంది. -
ముంపులో ముప్పుతిప్పలు..
[ 26-07-2024]
కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, దేవీపట్నం: ముంపు మండలాలను గోదావరి వరదలు వీడటం లేదు. -
అంత్యక్రియలకు అష్టకష్టాలు!
[ 26-07-2024]
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. -
తాడు తెగిందా.... ప్రాణం గోవిందా
[ 26-07-2024]
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి