తొలిరోజు నామినేషన్ల సందడి
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు.
న్యూస్టుడే బృందం: ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
- అభ్యర్థి పేరు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- పార్టీ: తెదేపా
- విద్యార్హత: బీఈ
- కేసులు: మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
- చరాస్తి విలువ: రూ.8.69 కోట్లు
- స్థిరాస్తి విలువ: రూ.36.92 కోట్లు
- అప్పులు: రూ.13.17 కోట్లు
నియోజకవర్గం: గోపాలపురం
- అభ్యర్థి : మద్దిపాటి వెంకటరాజు,
- పార్టీ : తెదేపా (ఎన్డీయే కూటమి అభ్యర్థి)
- విద్యార్హతలు : ఎంఎస్సీ (కంప్యూటర్స్)
- కేసులు : తాడేపల్లిగూడెం, గోపాలపురం, దేవరపల్లి, పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా కేసులు ప్రస్తావించారు.
- చరాస్తుల విలువ మొత్తం: భార్యాభర్తల ఆదాయం రూ.55,22,638, వార్షిక ఆదాయం రూ.22,45,595(2022-23)
- బంగారం : 50 గ్రాముల బంగారం (సుమారు రూ.3,20,000 విలువ చేసే బంగారం)
- స్థిరాస్తి విలువ : రూ.49,10,000
- అప్పులు : పలు బ్యాంకుల్లో, ఆర్థిక రుణ సంస్థల్లో అప్పులు రూ.56,63,484
నియోజకవర్గం: నిడదవోలు
- అభ్యర్థి: జి.శ్రీనివాస్ నాయుడు
- పార్టీ: వైకాపా
- విద్యార్హత: బీఈ, ఎంబీఏ
- క్రిమినల్ కేసులు: లేవు
- చరాస్తుల విలువ: జి.శ్రీనివాస్నాయుడుకు రూ.62,37,606 విలువైన 828 గ్రాముల బంగారం,
- 5 కేజీల వెండి ఉన్నాయి. భార్య సుమలత పేరున రూ.1,35,44,830 విలువైన 2,150 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. భార్య పేరు మీద 3 కార్లు ఉన్నాయి.
- స్థిరాస్తుల విలువ: చల్లా చింతలపూడిలో ఆయనకు 27.86 ఎకరాలు, భార్యకు 19.445 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
- రుణాలు: బాండ్లు, డిబెంచర్లు ఆయనకు రూ.4,51,01,415, అతని భార్యకు 7,16,80,500 ఉన్నాయి.
- ఫిక్స్డ్ డిపాజిట్లు: ఇద్దరి చేతి నగదు కలిపి రూ.12,38,812. రూ.12,29,772 (శ్రీనివాస్నాయుడు), రూ.3,30,078 (సుమలత). వివిధ పాలసీలు ఆయనకు 2,80,57,303, భార్యకు రూ.13,00,000లు ఉన్నాయి.
నియోజకవర్గం: కొవ్వూరు
- అభ్యర్థి : తలారి వెంకట్రావు
- పార్టీ : వైకాపా
- విద్యార్హత: ఈసీఈడీ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లమో)
- క్రిమినల్ కేసులు : లేవు
- చరాస్తుల విలువ: రెండు కార్లు, 120 గ్రాముల బంగారం (రూ.8 లక్షలు), భార్య పేరున 640 గ్రాములు (రూ.42 లక్షలు)
- ఇద్దరు పిల్లలకు చెరొక 80 గ్రాముల బంగారం
- స్థిరాస్తులు: 2.46 ఎకరాలు, 83 చదరపు గజాలు, 420 చదరపు అడుగుల స్థలం, 65,340 చదరపు అడుగులు, రుణాలు: రూ.4.94 లక్షలు
- ఫిక్స్డ్ డిపాజిట్లు: రూ.2.95 లక్షలు, సేవింగ్స్ : రూ.63,075, జాయింట్ ఖాతాలో రూ.3.75 లక్షలు
- ఎన్నికల ఖాతా : రూ.5 లక్షలు
- భార్య పరంజ్యోతి సేవింగ్స్ ఖాతాలో : రూ.63 లక్షలు
నియోజకవర్గం: రామచంద్రపురం
- అభ్యర్థి: పిల్లి సూర్యప్రకాష్
- పార్టీ: వైకాపా
- విద్యార్హతలు: బి.ఇ
- కేసులు: క్రిమినల్ కేసులేమీ లేవు
- చరాస్తుల విలువ మొత్తం:
- రూ.42,66,302లు డిపాజిట్లు
- భార్య: పిల్లి దివ్యశ్రీ పేరున: రూ.33,92,237 డిపాజిట్లు,
- స్థిరాస్తి విలువ: హైదరాబాద్లో ప్లాట్, ఇళ్ల స్థలాలు, భార్య పేరున మాదాపూర్లో ప్లాట్, కృష్ణా జిల్లా బాపులపాడు, మొత్తం సుమారుగా రూ.2.13కోట్లు విలువ
- అప్పులు: రూ.25,51,077లు
తనయుడికి డమ్మీ అభ్యర్థిగా బోస్
రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన పిల్లి సూర్యప్రకాష్కు డమ్మీ అభ్యర్థిగా తండ్రి పిల్లి సుభాష్చంద్రబోస్ నామపత్రాలను దాఖలు చేశారు. ఇతనికి చరాస్తుల విలువ మొత్తం: రూ.23,32,208, కియా కారు, స్థిరాస్తి విలువ: హసనబాదలో గృహం రూ.30లక్షలు, అప్పులు: కియా కారు రుణం ఇంకా రూ.5,13,255లు ఉన్నట్లు చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గుతున్న వరద.. తేలుతున్న లంకలు
[ 26-07-2024]
గోదావరికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో తాళ్లపూడి మండలంలోని లంక భూములు తేలుతున్నాయి. -
ప్రత్తిపాడులో బంగారం చోరీ
[ 26-07-2024]
ప్రత్తిపాడులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్