పునాది దశ దాటని వంతెన
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు.
అశ్వాపురం, న్యూస్టుడే : అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. ఏటా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గొందిగూడెం, కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం పంచాయతీలు, ఆవాస ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వంతెన నిర్మాణానికి గతేడాది మే29న శంకుస్థాపన చేశారు. పునాదుల తవ్వకం పనులు చేపట్టారు. వర్షాలు మొదలవటంతో పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం ముగిసి తిరిగి పనులు ప్రారంభమవగానే శాసనసభ ఎన్నికలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రత్యేక నిధులతో చేపట్టిన అనేక పనులను నూతన సర్కారు రద్దు చేసింది. ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఈ వంతెన నిర్మాణానికి అడ్డంకి కాబోవని అధికారులు గుర్తించారు. అంతలోపే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రూ.7 కోట్ల అంచనాతో చేపట్టిన వంతెన పనులకు ఇప్పటివరకు రూ.2.50కోట్లు ఖర్చయ్యాయి.ఈ అంశంపై ఆర్అండ్బీ డీఈ వి.వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఎన్నికలు, నిధుల విడుదలలో జాప్యం, తదితరాలతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. శీతాకాలంలోగా వంతెన పూర్తవుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసులకు సత్వర పరిష్కారం చూపాలి
[ 26-07-2024]
పోలీసు ఠాణాకు వచ్చిన కేసులకు సత్వర పరిష్కారం కోసం వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. -
పెద్దవాగు మరమ్మతు పనులు ప్రారంభం
[ 26-07-2024]
మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు నష్ట పోకుండా రూ.3.5 కోట్లతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం మరమ్మతు పనులను ప్రారంభించారు. -
సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తిచేయాలి
[ 26-07-2024]
సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతునేని సుదర్శనం అన్నారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
[ 26-07-2024]
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు సీసీ, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. -
జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ
[ 26-07-2024]
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
[ 26-07-2024]
చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కటికల అంజలి (8) అనే చిన్నారి విద్యుదాఘాతంతో మృతి చెందింది. -
అభివృద్ధి మంత్రం.. సంక్షేమ రథం
[ 26-07-2024]
ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. -
సామర్థ్యాలకు అనుగుణంగా.. బోధన సాగేలా!
[ 26-07-2024]
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశంలోనే అతిపెద్ద సర్వే నవంబరు నుంచి నిర్వహించనున్నారు. -
బ్రిగేడియర్ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు
[ 26-07-2024]
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దౌత్యవేత్త ఏలూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. -
మెరుపు వేగం.. పతకాలు కైవసం
[ 26-07-2024]
మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఆటే ప్రాణంగా సాధన చేసింది. ఐస్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది. -
72 ఏళ్ల యువకుడు..!
[ 26-07-2024]
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు. -
రాకాసి గూళ్లు.. చరిత్రకు ఆనవాళ్లు
[ 26-07-2024]
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి. -
యువ రైతు ఆత్మహత్య
[ 26-07-2024]
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
ఈ సీజన్లోనే పెద్దవాగు నుంచి పంటలకు సాగు నీరు
[ 26-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. -
మునిగిన దుమ్ముగూడెం ఆనకట్ట
[ 26-07-2024]
కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట గోదావరి వరద నీట మునిగింది. ఆనకట్ట పైనుంచి సుమారు రెండు, మూడడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ