త్వరలో వైకాపా ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డుకట్ట
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్
మాట్లాడుతున్న తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, పక్కన తిక్కారెడ్డి
మంత్రాలయం గ్రామీణం, న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ హోటల్లో మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు పన్నాగ వెంకటేశప్ప స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే ఎంత రౌడీయిజం చేసినా అతని ఆటలు ఇక సాగవన్నారు. వైకాపా ప్రభుత్వం ఇసుక, మద్యం, భూకబ్జాలు తదితర వాటి ద్వారా రూ.లక్షల కోట్లు దండుకుంటున్నారన్నారు. మూడు నెలల్లో పసుపు సునామీ రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు బసలదొడ్డి ఈరన్న, కోసిగి జ్ఞానేష్, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, భరద్వాజశెట్టి మాధవరం కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
[ 26-07-2024]
వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవీ నారాయణ డిమాండు చేశారు. -
మంత్రి నారాయణకు ఎమ్మెల్యే వినతి పత్రం
[ 26-07-2024]
ఆదోని పురపాలక సంఘంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వినతి పత్రం అందజేశారు. -
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ర్యాలీ
[ 26-07-2024]
పత్తికొండలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పత్తికొండలో భాజపా, తెదేపా నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. -
పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలి
[ 26-07-2024]
పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి అన్నారు. -
విత్తనాలు, పురుగు మందుల దుకాణాల తనిఖీ
[ 26-07-2024]
పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను స్క్వాడ్ ఏడీఏ మోహన్ విజయ్ కుమార్, స్థానిక ఏడీఏ ఎస్. మహ్మద్ ఖాద్రీ తనిఖీ చేశారు. -
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన ఇన్ ఫ్లో
[ 26-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
వరద వస్తోంది.. మురుగు చేరుతోంది
[ 26-07-2024]
తుంగభ్రద.. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నాయి... పట్టణ మురుగు వరదలో కలుస్తోంది.. నదులు, వంకలు మురుగు కూపాలుగా మారుతున్నాయి. కలుషిత జలం శ్రీశైలం జలాశయం చెంతకు చేరుతోంది.. జీవనదుల్లో ‘కలుషితం’ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. -
అందని బిల్లు.. ఆగిన ఆరోగ్య కేంద్రం
[ 26-07-2024]
గ్రామీణ వైద్య సేవలను ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా అటకెక్కించింది. ఆరోగ్య కేంద్రాలకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసింది. -
కృష్ణమ్మ పరవళ్లు
[ 26-07-2024]
ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. బిరబిరా దిగువకు చేరుతోంది.. శ్రీశైల జలాశయానికి జూన్ 9న సుంకేశుల జలాశయం, జులై 17న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం రావడం ప్రారంభమైంది. -
ఒలింపిక్ వేడుక స్ఫూర్తి వేదిక
[ 26-07-2024]
నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం మొదలైంది.. పారిస్ నగరంలో చిరుతలా పరుగెత్తడానికి అథ్లెట్లు.. చేపలా నీటిలో దూసుకెళ్లేందుకు స్విమ్మర్లు..పంచ్లతో విరుచుకుపడేందుకు బాక్సర్లు.. -
అప్రమత్తతే రక్ష.. తూకాల్లో తేడాలొస్తే శిక్ష
[ 26-07-2024]
నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒకవైపు సామాన్యులు ఏ వస్తువు కొనాలన్నా ధరాభారంతో కుంగిపోతున్నారు. మరోవైపు కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో కూడా తూకాల్లో తేడాతో మోసపోతున్నారు. -
కలుషితమైనది!
[ 26-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నదీజలాలు కలుషితమవుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, కేసీ, చామకాల్వల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా మారాయి. -
జలవనరుల శాఖ ఇంజినీర్ అత్యుత్సాహం
[ 26-07-2024]
అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పునకు కర్నూలు ఇరిగేషన్కు చెందిన ఒక ఇంజినీర్ మరింత ఉత్సాహపడుతున్నారు. -
ప్రాణం తీసిన గుంత
[ 26-07-2024]
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆ ఆటో ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఐదేళ్ల ఆటంకం
[ 26-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంతభవనం లేకపోవడంతో డోన్లోని స్టేడియంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి