logo

ప్రజాపక్షాన నిలిచే వారికి అండగా ఉంటా!

ప్రజాపక్షాన నిలిచే వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు.

Published : 14 Apr 2024 06:22 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాపక్షాన నిలిచే వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌  శనివారం హైదరాబాద్‌లో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రమేశ్‌ను భుజంతట్టి  ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని