‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్కుమార్
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే : నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యావంతుడైన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ ఎంపీ, కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ అన్నారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆయన నివాసంలో ఆదివారం పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, కేయూ విద్యార్థి నాయకులు, పరిశోధకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా రాకేశ్రెడ్డిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, న్యాయవాదులు సహోదర్రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భర్తను కొట్టి చంపిన భార్య, అత్త
[ 03-06-2024]
నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్త తనను, పిల్లలను చంపుతానని భయభ్రాంతులకు గురిచేయడంతో అతడినే భార్య, అత్త కలిసి కొట్టిన చంపిన ఘటన ధర్మసాగర్ మండలంలో చోటుచేసుకొంది. -
రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ
[ 03-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. వేసవి సెలవుల్లో ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటోంది. మరికొద్ది రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల కోసం ప్రయాణికులతో పాటు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. -
ఖనిజ ఉత్పత్తుల రంగంలోకి సింగరేణి
[ 03-06-2024]
బొగ్గు, థర్మల్, సౌర విద్యుదుత్పత్తితో పాటు ఇనుము, రాగి తదితర ఖనిజ ఉత్పత్తులను సింగరేణి వెలికితీయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం వెల్లడించారు. బలమైన ఆర్థిక పునాదులే కొత్త ప్రాజెక్టుల లక్ష్యమని చెప్పారు. -
ఆగని నకిలీ వైద్యం దందా..!
[ 03-06-2024]
జిల్లాలో నకిలీ వైద్యులు ఇటీవల పెరిగిపోతున్నారు. ఆర్ఎంపీలే క్లినిక్లు నిర్వహించడం, ఎలాంటి అర్హతలు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తుండటం, మరికొందరు ఎలాంటి ఫాథలాజిస్ట్ వైద్యులు లేకుండానే డయాగ్నస్టిక్ కేంద్రాలను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
సైకిల్ తొక్కితే ఎంత బాగుంటుందో..!
[ 03-06-2024]
ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ప్రధానం. వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరిగాక సైకిల్ తొక్కడం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. జూన్ 3న ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’ సందర్భంగా దీని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
వినూత్నంగా పుట్టగొడుగుల పెంపకం
[ 03-06-2024]
ఈ రోజుల్లో వినూత్న వ్యాపకాలపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన కొమ్మనబోయిన యామిని యాదవ్ పీజీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆమెకు ఉన్న పరిజ్ఞానంతో పుట్టగొడుగులను పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. -
ఎంజీఎంలో క్యాన్సర్కు అధునాతన వైద్యం
[ 03-06-2024]
ఉమ్మడి వరంగల్, చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఎంజీఎంకు వచ్చి సేవలు పొందుతున్నారు. రోజూ 25 నుంచి 30 మంది వరకు ఓపీ, 12 నుంచి 16 మందికి ఐపీ చికిత్సలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ ద్వారా విలువైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. -
చిన్నారికి పెద్ద కష్టం
[ 03-06-2024]
రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం. సొంత వ్యవసాయ భూమి సైతం లేకపోవడంతో నిత్యం కూలి పనులకు వెళ్తూ ఉన్నదాంట్లో ఆనందంగా జీవిస్తున్నారు. అలాంటిది వారిని విధి చిన్నచూపు చూసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్