పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు.
రెండో రోజు 8 నామినేషన్లు దాఖలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు నుంచి వైకాపా అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి, నూజివీడు నుంచి వైకాపా తరఫున మేకా వెంకట ప్రతాప అప్పారావు, కైకలూరు నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డు నోబుల్తో పాటు బొడ్డు జీవన్ డానియేల్ నోబుల్, జై భీమ్ పార్టీ తరఫున గొంతుపులుగు సతీశ్ కుమార్ నామపత్రాలు దాఖలు చేశారు. ఏలూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు.
మొత్తం 15 .. జిల్లాలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏడుగురు దాఖలు చేయగా.. రెండో రోజు ఎనిమిది 8 మంది సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తం 15 దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాల సముదాయాలు!
[ 26-07-2024]
పట్టణ పరిధిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరి. -
ప్రజలకు చేరువగా పోలీసు కార్యాలయం?
[ 26-07-2024]
జిల్లా పోలీసు కార్యాలయాన్ని భీమవరం పట్టణ సమీపానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. -
ఉలిక్కిపడిన యంత్రాంగం
[ 26-07-2024]
భీమవరం ఒకటో పట్టణ పరిధి తాడేరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దుకాణంలోంచి మంటలు ఒక్కసారిగా రావడంతో దుకాణ కాపలాదారులు సంబంధిత అధికారులకు -
ఇసుక గుట్టు రట్టవుతోంది
[ 26-07-2024]
కుక్కునూరు మండలంలో చోటు చేసుకున్న ఇసుక కుంభకోణం గుట్టు రట్టవుతోంది. ఆయా నిల్వలతో సంబంధమున్న ఉద్యోగులకు గురువారం అధికారులు తాకీదులు జారీ చేశారు. -
నరసాపురం రైల్వేలైనుకు మహర్దశ
[ 26-07-2024]
నరసాపురం రైల్వేలైన్కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం - కోటిపల్లి రైల్వే లైనుకు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కేవీకే వేదిక.. ఉపాధి వీచిక
[ 26-07-2024]
మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలవడానికి ముందుకొస్తున్నారు. -
పాడి పరిశ్రమకు జీవం!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాడి రైతుల పథకాలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తిరిగి గాడినపెట్టే పనిలో పడింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
ఎరువులకు ప్రైవేటే దిక్కు!
[ 26-07-2024]
రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. -
తగ్గినట్టే తగ్గి..
[ 26-07-2024]
గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఈ నెల 23న 51.6 అడుగుల గరిష్ఠ స్థాయి చేరింది. అనంతరం తగ్గుముఖం పట్టి బుధవారం 45 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతోంది. -
కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చు
[ 26-07-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అందజేసిన కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చని, వాటి స్థానంలో కొత్తవి అందజేస్తామని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. -
ఊళ్లన్నారు.. ఊదరగొట్టారు!
[ 26-07-2024]
ఏలూరు నగరంలోని పేదలకు సెంటు స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వం వాటిని పూర్తిగా గాలికొదిలేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM