Passport: పాస్పోర్టు చిరిగిందా.. పోగొట్టుకున్నారా..?
పాస్పోర్టు చిరిగిందా..పోగొట్టుకున్నారా..? వెంటనే రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోండి. డ్యామేజీ పాస్పోర్టును ఇన్వ్యాలీడ్గా పరిగణిస్తారు. విదేశీ ప్రయాణాలను నిలిపివేసే అవకాశముంది.
ఈనాడు, హైదరాబాద్: పాస్పోర్టు చిరిగిందా..పోగొట్టుకున్నారా..? వెంటనే రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోండి. డ్యామేజీ పాస్పోర్టును ఇన్వ్యాలీడ్గా పరిగణిస్తారు. విదేశీ ప్రయాణాలను నిలిపివేసే అవకాశముంది. ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలో 5 సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. రోజూ 4 వేల అపాయింట్మెంట్లు జారీ అవుతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం దరఖాస్తుల్లో చిరిగిపోయినవి లేదా పోగొట్టుకున్నవి ఉంటున్నాయి. కొందరు రీఇష్యూ కోసం తత్కాల్లో బుక్ చేస్తున్నారు. తర్వాత అధికారుల సూచనతో సాధారణ విధానానికి మార్చుకుని ప్రక్రియ పూర్తి చేసేసరికి సమయం వృథా అవుతోంది. చిన్న చిరుగు పడినా పాస్పోర్టు డ్యామేజీగానే పరిగణించే అవకాశం ఉంది. వీటికి వెంటనే డూప్లికేట్ జారీ చేసే అవకాశం లేదు. పాస్పోర్టు లాస్, డ్యామేజీ ఆప్షన్ కింద ‘రీ-ఇష్యూ’కు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం కొత్త పాస్పోర్టుకు మరో నంబరు కేటాయించి ఆ తేదీ నుంచి పాస్పోర్టు గడువు నిర్ణయిస్తారని చెబుతున్నారు.
విదేశాల్లో పోతే ఎలా..?
గతంలో ఓ యూట్యూబర్కి విదేశాల్లో ఇలాంటి అనుభవం ఎదురైంది. పాస్పోర్టు కాపీ దగ్గరే ఉండడంతో అతను స్థానికంగా ఉండే ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ కాపీతో ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఆన్లైన్ లేదా రాతపూర్వకంగా పాస్పోర్టు పోగొట్టుకున్న సమాచారాన్ని అందించారు. అత్యవసరం అని చెప్పడంతో సంబంధిత పత్రాలు సమర్పించిన తర్వాత కొంత రుసుము తీసుకుని వెరిఫికేషన్ పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో కొత్త పాస్పోర్టు పంపుతారు. వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. పాస్పోర్టు, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ జిరాక్స్లు లేదా ఫోన్లో పీడీ…ఎఫ్ కాపీలు పెట్టుకోవడంతో ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
సంఘటనలు ఇవి..
మల్కాజిగిరికి చెందిన అజయ్ పాస్పోర్టు తీసుకుందామని దరఖాస్తు చేసుకున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు పాస్పోర్టు సేవా కేంద్రానికి వెళ్లగా సిబ్బంది మీ వివరాలతో ముందే పాస్పోర్టు ఉంది కదాని అడిగారు. అవాక్కయిన అజయ్ ఇంట్లో వారిని ప్రశ్నించగా అతని తండ్రి 20 ఏళ్ల కిందటే పాస్పోర్టు తీసుకున్నట్లు చెప్పారు. అది దొరక్కపోవడంతో ఎఫ్ఐఆర్ తీసుకురావాలన్నారు. పాస్పోర్టు పోయిందని స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. కమిషనరేట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం మీసేవాలో రీఇష్యూకి దరఖాస్తు చేశారు. స్థానిక పోలీసులు ధ్రువీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ అందజేశారు.దానిని పాస్పోర్టు సేవాకేంద్రంలో సమర్పించడంతో కొత్త పాస్పోర్టు వచ్చింది.దీనికి 20 రోజులు పట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే