logo

గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం సిద్ధరామయ్య

Eenadu icon
By Karnataka News Team Published : 02 Oct 2025 15:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మైసూరు(చిత్రదుర్గం): మైసూర్‌లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం సిద్ధరామయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ చేసిన త్యాగం, పోరాటాల వల్లే మనం స్వతంత్రంగా, ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామన్నారు. గాంధీజీ అహింసా మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని కోరారు. విజయ దశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిద్ధరామయ్య శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు