logo

ap news: విద్యుదాఘాతంతో రైతు మృతి

మండలంలోని బోయించెర్వుపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (41) పొలంలో విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాడు.

Published : 25 May 2024 18:40 IST

ప్యాపిలి: మండలంలోని బోయించెర్వుపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (41) పొలంలో విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకట్రాముడు లక్ష్మీతాండ గ్రామం వద్ద ఉన్న పొలానికి నీరు కట్టేందుకు వెళ్లారు. అక్కడ స్టార్టర్ బాక్స్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని