logo

చంద్రబాబును కలిసిన టీజీ భరత్‌

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌ శుక్రవారం హైదరాబాద్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

Updated : 18 May 2024 04:59 IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న టీజీ భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌ శుక్రవారం హైదరాబాద్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ గురించి చర్చించినట్లు టీజీ భరత్‌ పేర్కొన్నారు.   రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టనుందని చంద్రబాబు నాయుడు చెప్పారని టీజీ భరత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు