దర్యాప్తు నివేదికలు వెలుగులోకి తెస్తాం
బిజద 25 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్ సింగ్దేవ్ చెప్పారు.
ఈసారి అధికారం భాజపాకే: సింగ్దేవ్
కనకవర్ధన్ సింగ్దేవ్
భువనేశ్వర్, న్యూస్టుడే: బిజద 25 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్ సింగ్దేవ్ చెప్పారు. ఆదివారం భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరగనంత అవినీతి నవీన్ హయాంలో జరిగిందన్నారు. సర్వత్రా అసంతృప్తి ప్రబలిందని, మార్పునకు శ్రీకారం చుట్టిన ప్రజలు ఈసారి భాజపాకు ఓట్లేశారన్నారు. మూడు విడతల పోలింగ్లో భారీ ఆధిక్యత ఉందని, చివరిదైన నాలుగోవిడత ఫలితాలు భాజపాకే అనుకూలిస్తాయన్నారు. కొద్ది రోజుల్లో పాలనా పగ్గాలు చేపట్టనున్న కొత్త ప్రభుత్వం పూరీ జగన్నాథుని రత్నభాండాగారంపై దృష్టి సారిస్తుందని, ఆలయం నాలుగు ద్వారాలు తెరిపిస్తుందన్నారు. చిట్ఫండ్ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని, దీంతో ప్రమేయం ఉన్న వారంతా కారాగారానికి వెళ్లక తప్పదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్