‘జీ-20 పేరుతో రూ.150 కోట్ల దుర్వినియోగం’
నగర సుందరీకరణ పేరుతో అవినీతికి తెరలేపారని, జీ-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో నగరంలో రహదారుల నిర్మాణం, వీధిలైట్లు, పెయింటింగ్స్, మొక్కలు నాటే కార్యక్రమం..ఇలా చెబుతూ రూ.150కోట్లు ఖర్చు చేయనున్నట్లు సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనర్ చెబుతున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తదితరులు
సీతంపేట, న్యూస్టుడే : నగర సుందరీకరణ పేరుతో అవినీతికి తెరలేపారని, జీ-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో నగరంలో రహదారుల నిర్మాణం, వీధిలైట్లు, పెయింటింగ్స్, మొక్కలు నాటే కార్యక్రమం..ఇలా చెబుతూ రూ.150కోట్లు ఖర్చు చేయనున్నట్లు సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనర్ చెబుతున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శ్రీనగర్లోని విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలు రూప, శ్రీనివాస పట్నాయక్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. జీ 20 సదస్సు వల్ల విశాఖ నగరానికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనరే అప్పూఘర్ ఎదురుగా సముద్రం ఒడ్డును సహజ సిద్ధంగా ఉన్న ఇసుక మేటలు, ఇసుక తెన్నులన్నింటినీ, మూగజీవులు ఉండే ప్రదేశాన్ని జేసీబీలు పెట్టి తొలగిస్తున్నారన్నారు. ప్రతినిధులు ప్రకృతి విధ్వంసం చూడటానికి వస్తున్నారా? విశాఖ నగర అందాలను చూడటానికి వస్తున్నారా? ఎవరి ఖజానా నింపేందుకు ఈ పనులు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీ20కోసం చేస్తున్న ఖర్చులకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించాలన్నారు. ఇంత నిధులు జీవీఎంసీ నుంచి ఖర్చు చేస్తున్నపుడు ఎందుకు ఒక సమావేశమైనా జీవీఎంసీ కమిషనర్, కలెక్టర్, మేయర్ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఫిబ్రవరి 1న కౌన్సిల్ సమావేశం ఉందని, అజెండాలో ఒక్క అంశమైనా జీ20కి సంబంధించి లేకపోవడం దారుణమని అన్నారు. ఒక పక్క సుందరీకరణ పేరుతో రూ.కోట్లాది ఖర్చు చూపుతున్నారని, మరో పక్క ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వస్తే పచ్చదనం తొలగిస్తున్నారని, జీ20 పేరుతో సముద్ర తీరం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం