విహరిస్తే రూ.లక్షల జీతం!
కరోనా మహమ్మారి వల్ల విహారయాత్రకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ఇంటర్నెట్, సోషల్మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటక ప్రాంతాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన అమెరికాకు చెందిన బీర్ తయారీ
(photo: Michelob Ultra twitter - Hopewell Culture National Historical Park facebook)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి వల్ల విహారయాత్రకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ఇంటర్నెట్, సోషల్మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటక ప్రాంతాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన అమెరికాకు చెందిన బీర్ తయారీ సంస్థ మైకెలాబ్ అల్ట్రా తమ సంస్థలో ‘చీఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫీసర్’ ఉద్యోగాన్ని సృష్టించి అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. తమ సంస్థ బీర్ తాగుతూ.. పర్యటిస్తుంటే నెలకు 50వేల డాలర్లు(దాదాపు రూ. 36లక్షలు)జీతంతోపాటు ప్రోత్సాహకాలు కూడా ఇస్తుందట.
ఆరు నెలల కాల పరిమితి ఉండే ఈ చీఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫీసర్గా ఎంపికైన వారు తాము ఇచ్చే కాంపర్ వ్యాన్లో యూఎస్ వ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కుల్లో పర్యటించాలని మైకెలాబ్ అల్ట్రా సంస్థ వెల్లడించింది. ఆ వ్యానులో బాత్రూమ్, ఫ్రిడ్జ్ అందులో సంస్థ తయారు చేసిన బీర్లు ఉంటాయట. వీటిని తాగుతూ.. జాతీయ పార్కుల్లో విహరిస్తూ ఆకట్టుకునే ఫొటోలు తీసి సంస్థకు చెందిన సోషల్మీడియా ఖాతాల్లో పోస్టు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి తనతోపాటు స్నేహితుడు, భార్య, శునకం ఇలా ఎవరైనా ఒకరిని వెంటతీసుకెళ్లొచ్చు. విహారయాత్రలు ఇష్టపడేవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించింది. అమెరికాలో 400కుపైగా జాతీయ పార్కులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్