Tamil Nadu Plus Two Results : ప్లస్‌ టూ ఫలితాల్లో 600కు 600 మార్కులు

తమిళనాడు ప్లస్‌ టూ ఫలితాల్లో ఓ బాలిక మొత్తం 600 మార్కులకుగాను 600 సాధించింది.

Updated : 09 May 2023 11:45 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడు ప్లస్‌ టూ ఫలితాల్లో ఓ బాలిక మొత్తం 600 మార్కులకుగాను 600 సాధించింది. మార్చిలో జరిగిన ప్లస్‌ టూ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దిండిగల్లు పట్టణంలోని అన్నామలైయార్‌ బాలికల మహోన్నత పాఠశాలలో చదివిన విద్యార్థిని నందిని 100 శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని