దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు!

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దూరదర్శన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 25 May 2024 03:09 IST

దిల్లీ: రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దూరదర్శన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట వీటిని తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని