కనులపండువగా శూరసంహారం

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 05:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జయంతినాథర్‌ స్వామి

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని తిరుచ్చెందూర్‌ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం శూరసంహారం ఘనంగా జరిగింది. స్కందషష్ఠి వేడుకల్లో భాగంగా ఆరో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సముద్ర తీరానికి భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ జయంతినాథర్‌స్వామి శూరపద్మన్‌ను వధించే ఘట్టం కనులపండువగా సాగింది.

తిరుచ్చెందూర్‌ తీరం వద్ద భారీగా తరలివచ్చిన భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని