Padma Awards 2024: పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
రిపబ్లిక్ డే వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది.
Padma Awards 2024 | దిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)తో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను నలుగురికి ప్రకటించారు. తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు.
పద్మవిభూషణులు వీరే..
- వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు
- కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్
- వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్
- బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బిహార్
- పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు
‘పద్మభూషణ్’లు వీరే..
- ఎం.ఫాతిమా బీవి (ప్రజా వ్యవహారాలు) - కేరళ
- హర్మస్జీ ఎన్ కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
- మిథున్ చక్రబర్తి (కళలు) - పశ్చిమ బెంగాల్
- సీతారామ్ జిందాల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక
- యువాంగ్ లీయూ (వాణిజ్యం, పరిశ్రమలు) - తైవాన్
- అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం) - మహారాష్ట్ర
- సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) - పశ్చిమ బెంగాల్
- రామ్ నాయక్ (ప్రజా వ్యవహారాలు) - మహారాష్ట్ర
- తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం) - గుజరాత్
- ఓలంచేరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు) - కేరళ
- దత్తాత్రేయ అంబాదాస్ మయాలు (కళలు) - మహారాష్ట్ర
- తోగ్దాన్ రిన్పోచే(మరణానంతరం) (ఆధ్యాత్మికం)- లద్ధాఖ్
- ప్యారేలాల్ శర్మ(కళలు) - మహారాష్ట్ర
- చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం) - బిహార్
- ఉషా ఉతప్ (కళలు) పశ్చిమబెంగాల్
- కెప్టెన్ విజయ్కాంత్ (మరణానంతరం) (కళలు) - తమిళనాడు
- కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా..
- ఖలీల్ అహ్మద్ (కళలు) - ఉత్తర్ ప్రదేశ్
- భద్రప్పన్ (కళలు) - తమిళనాడు
- కలురన్ బమానియా (కళలు) - మధ్యప్రదేశ్
- రిజ్వానా చౌధురీ బన్యా (కళలు)- బంగ్లాదేశ్
- నసీమ్ బానో (కళలు) - ఉత్తర్ప్రదేశ్
- రామ్లాల్ బరేత్ (కళలు)- ఛత్తీస్గఢ్
- గీతారాయ్ బర్మన్ (కళలు)- పశ్చిమ బెంగాల్
- పర్బతి బారుహ (సామాజిక సేవ) - అస్సాం
- సర్బేశ్వర్ బాసుమతారీ (ఇతర - వ్యవసాయం) - అస్సాం
- సోమదత్ భట్టు (కళలు) - హిమాచల్ ప్రదేశ్
- తక్దీరా బేగమ్ (కళలు) - పశ్చిమ బెంగాల్
- సత్యనారాయణ బెలేరి (ఇతర - వ్యవసాయం) - కేరళ
- ద్రోణా భుయాన్ (కళలు)- అస్సాం
- అశోక్ కుమార్ బిశ్వాస్ (కళలు)- బిహార్
- రోహన్ బోపన్న (క్రీడలు) - కర్ణాటక
- స్మృతి రేఖ చక్మా (కళలు)- త్రిపుర
- నారాయణ్ చక్రబర్తి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - పశ్చిమ బెంగాల్
- వేలు ఆనందచారి (కళలు) - తెలంగాణ
- రామ్చేత్ చౌదరీ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఉత్తర్ప్రదేశ్
- కె.చెల్లామ్మాళ్ (ఇతర - వ్యవసాయం) - అండమాన్ నికోబార్
- జోత్స్న చిన్నప్ప (క్రీడలు) - తమిళనాడు
- షార్లెట్ చోపిన్ (ఇతర - యోగా) - ఫ్రాన్స్
- రఘువీర్ చౌదరీ (సాహిత్యం, విద్య) - గుజరాత్
- జోయ్ డి క్రూజ్ (సాహిత్యం, విద్య) - తమిళనాడు
- గులామ్ నబీ దర్ (కళలు)- జమ్ము కశ్మీర్
- చిత్తరంజన్ దేబబర్మ (ఇతర-ఆధ్యాత్మికం) - త్రిపుర
- ఉదయ్ విశ్వనాథ్ దేశపాండె (క్రీడలు) - మహారాష్ట్ర
- ప్రేమ ధనరాజ్ ( వైద్యం) - కర్ణాటక
- రాధా కృష్ణ ధిమాన్ (వైద్యం) - ఉత్తర్ప్రదేశ్
- మనోహర్ కృష్ణ డోలే (వైద్యం) - మహారాష్ట్ర
- పియర్ సిల్వేయిన్ ఫిలియోజత్ (సాహిత్యం, విద్య) - ఫ్రాన్స్
- మహబీర్ సింగ్ గుడ్డు (కళలు)- హరియాణా
- అనుపమ హోస్కెరే (కళలు)- కర్ణాటక
- యజ్దీ మానెక్షా ఇటలియా (వైద్యం) - గుజరాత్
- రాజారామ్ జైన్ (సాహిత్యం, విద్య) - ఉత్తర్ప్రదేశ్
- జానకీలాల్ (కళలు)- రాజస్థాన్
- రతన్ కహార్ (కళలు)- పశ్చిమ బెంగాల్
- యశ్వంత్ సింగ్ కతోచ్ (సాహిత్యం, విద్య) - ఉత్తరాఖండ్
- జహిర్ ఐ కాజీ (సాహిత్యం & విద్య) - మహారాష్ట్ర
- గౌరవ్ ఖన్నా (క్రీడలు) - ఉత్తరప్రదేశ్
- సురేంద్ర కిశోర్ (లిటరేచర్ & విద్య & జర్నలిజం) - బిహార్
- దాసరి కొండప్ప (కళలు) -తెలంగాణ
- శ్రీధర్ మాకం కృష్ణమూర్తి -లిటరేచర్ & విద్య (కర్ణాటక)
- యనుంగ్ జామో లెగో (వ్యవసాయం) - అరుణాచల్ప్రదేశ్
- జోర్డాన్ లెప్చా (కళలు) - సిక్కిం
- సత్యేంద్ర సింగ్లోహియా (క్రీడలు) - మధ్యప్రదేశ్
- బినోద్ మహరానా (కళలు) - ఒడిశా
- పూర్ణిమా మహతో (క్రీడలు) - జార్ఖండ్
- ఉమా మహేశ్వరి (కళలు) - ఆంధ్రప్రదేశ్
- డెఖు మాఝీ (సామాజిక రంగం)- పశ్చిమబెంగాల్
- రామ్ కుమార్ మల్లిక్ (కళలు) - బిహార్
- హేమచంద్ మాంఝీ (వైద్యం)- ఛత్తీస్గఢ్
- చంద్రశస్త్రఖర్ మహదేవ్రావు (వైద్యం)- మహారాష్ట్ర
- సురేంద్ర మోహన్ మిశ్రా (మరణానంతరం)( కళలు) - ఉత్తరప్రదేశ్
- అలీ మహ్మద్ & ఘని మహమ్మద్ (కళలు) - రాజస్థాన్
- కల్పనా మొరపరియా (వర్తకం& పారిశ్రామిక రంగం)- మహారాష్ట్ర
- చామి ముర్ము (సామాజిక రంగం) - ఝార్ఖండ్
- శశింద్రన్ ముత్తువేల్ (ప్రజా వ్యవహారాలు) - పపువా న్యూగినియా
- జి.నచియార్ (వైద్యం)- తమిళనాడు
- కిరణ్నాడార్ (కళలు) - దిల్లీ
- పకరావుర్ చిత్రన్ నంబూద్రీపాద్ (మరణానంతరం)( సాహిత్యం & విద్య) - కేరళ
- నారాయణ్ ఈపీ (కళలు) - కేరళ
- సైలేశ్ నాయక్ (సైన్స్ అండ్ఇంజినీరింగ్) - దిల్లీ
- హరీశ్ నాయక్ (మరణానంతరం) (సాహిత్యం& విద్య)- గుజరాత్
- ఫ్రెడ్ నెగ్రిట్ ( సాహిత్యం& విద్య)- ఫ్రాన్స్
- హరి ఓం (సైన్స్ అండ్ఇంజినీరింగ్)- హరియాణా
- భగబత్ ప్రధాన్ (కళలు) - ఒడిశా
- సనాతన్ రుద్ర పాల్ (కళలు) - పశ్చిమబెంగాల్
- శంకర్బాబా పుండలిక్రావు పాపల్కర్ (సామాజిక రంగం)- మహారాష్ట్ర
- రాధే శ్యామ్ పరీక్ (వైద్యం) ఉత్తర్ ప్రదేశ్
- దయాల్ మవ్జీభాయ్ పర్మర్ (వైద్యం)- గుజరాత్
- బినోద్ కుమార్ పసాయత్ (కళలు)- ఒడిశా
- సిబ్లి పాషా (కళలు)- మేఘాలయ
- శాంతిదేవి పాసవాన్, శివన్ పాసవాన్ (కళలు)- బిహార్
- సంజయ్ అనంత్పాటిల్ (వ్యవసాయం)- గోవా
- ముని నారాయణ ప్రసాద్ (సాహిత్యం, విద్య) - కేరళ
- కేఎస్ రాజన్న (సామాజిక సేవ) - కర్ణాటక
- చంద్రశేఖర్ చన్నపట్న రాజన్నాచర్ (వైద్యం) - కర్ణాటక
- భాగవతిలాల్ రాజపురోహిత్ (సాహిత్యం, విద్య) - మధ్యప్రదేశ్
- రొమాలో రామ్ (కళలు) - జమ్ముకశ్మీర్
- నవ్జీవన్ రస్తోగి (సాహిత్యం- విద్య) - ఉత్తర్ప్రదేశ్
- నిర్మల్ రిషి (కళలు) - పంజాబ్
- ప్రాణ్ సభర్వాల్ (కళలు) - పంజాబ్
- గడ్డం సమ్మయ్య (కళలు)- తెలంగాణ
- సంగ్తాన్కిమ (సామాజిక సేవ) - మిజోరం
- మాచిహన్ సాసా (కళలు) - మణిపుర్
- ఓం ప్రకాశ్శర్మ (కళలు ) - మధ్యప్రదేశ్
- ఏక్లభ్య శర్మ (సైన్స్, ఇంజినీరింగ్) - పశ్చిమబెంగాల్
- రాంచందర్ సిహాగ్ (సైన్స్, ఇంజినీరింగ్) - హరియాణా
- హర్బిందర్ సింగ్ (క్రీడలు)- దిల్లీ
- గుర్విందర్ సింగ్ (సామాజిక సేవ) హరియాణా
- గోదావరి సింగ్ (కళలు) - ఉత్తర్ ప్రదేశ్
- రవిప్రకాశ్ సింగ్ (సైన్స్, ఇంజినీరింగ్) మెక్సికో
- శేషమ్పత్తి టి శివలింగం (కళలు) - తమిళనాడు
- సోమన్న ( సామాజిక సేవ) - కర్ణాటక
- కేతావత్ సోమ్లాల్ ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) - తెలంగాణ
- శశి సోని (వర్తకం, పరిశ్రమలు) - కర్ణాటక
- ఊర్మిల శ్రీవాత్సవ (కళలు) - ఉత్తర్ప్రదేశ్
- నేపాల్ చంద్ర సూత్రధర్ (మరణానంతరం) (కళలు) - పశ్చిమబెంగాల్
- గోపినాథ్ స్వైన్ (కళలు) - ఒడిశా
- లక్ష్మణ్ భట్ తైలాంగ్ (కళలు) - రాజస్థాన్
- మయ టాండన్ (సామాజిక సేవ)- రాజస్థాన్
- అశ్వతి తిరునల్ గౌరి, లక్ష్మీ బాయి తంపురట్టి ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్)- కేరళ
- జగదీశ్ లబ్శంకర్ త్రివేది (కళలు) గుజరాత్
- సనో వాముజో ( సామాజిక సేవ)- నాగాలాండ్
- బాలకృష్ణన్ సాదనమ్, పుతియా వీటిల్ (కళలు) - కేరళ
- కురెల్ల విఠలాచార్య ( లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్)- తెలంగాణ
- కిరణ్ వ్యాస్ ( యోగా) - ప్రాన్స్
- జగేశ్వర్ యాదవ్ (సామాజిక సేవ)- ఛత్తీస్గఢ్
- బాబు రామ్ యాదవ్ (కళలు) - ఉత్తర్ప్రదేశ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్