ATM: భారీ దొంగతనం.. వాళ్లను వార్తల్లో ఎలా నిలిపింది?

దోపిడి నేపథ్యంలో తెరకెక్కిన ఏటీఎం చిత్రం జీ5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 07 Jan 2023 15:04 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ విజేత వీజే సన్నీ, సుబ్బరాజు, రాయల్‌శ్రీ, రవి రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏటీఎం’ (ATM). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. ఈ ఏటీఎం కథేంటి? దోపిడి ఎలా జరిగింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జీ5 ఓటీటీ వేదికగా జనవరి 20వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని