Social Look: రాశీఖన్నా ‘గోల్డెన్‌’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్‌

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 28 Mar 2024 00:16 IST
  • గోల్డెన్‌ కలర్‌ శారీలో మెరిసింది రాశీఖన్నా.
  • కేతికా శర్మ తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘నన్ను అలా చూడకండి’ అంటూ సరదాగా క్యాప్షన్‌ పెట్టింది.
  • కృతిసనన్‌ నటించిన కొత్త చిత్రం ‘క్రూ’ ఈనెల 29న విడుదల కానుంది. ఈసందర్భంగా ఆ మూవీ టీమ్‌తో కలిసి దిగిన ఫొటో పంచుకుంది.
  • దిశా పటానీ, మౌనీరాయ్‌ స్టైలిష్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇలా మరికొందరు సినీ సెలబ్రిటీస్‌ పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

రాశీఖన్నా

దిశా పటానీ

మౌనీరాయ్‌

టీమ్‌తో కృతిసనన్‌

శ్రద్ధాదాస్‌

కేతికా శర్మ

శ్రీనిధి శెట్టి









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని