Social Look: దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్‌.. అదా టూర్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 19 Apr 2024 00:13 IST
  • ఆది సాయికుమార్‌, సూర్యవంశీ దిగంగన హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం ఖరారైంది. వీరభద్రం దర్శకుడు. ఈ సినిమా లాంఛనంగా గురువారం ప్రారంభమైందని తెలియజేస్తూ దిగంగన సంబంధిత ఫొటోలు షేర్‌ చేసింది. ఈ సినిమాకి ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’ టైటిల్‌ పెట్టినట్లు తెలిపింది. ఇంతకుముందు వీరిద్దరూ ‘క్రేజీ ఫెలో’లో కలిసి నటించారు.
  • కేతికా శర్మ పుస్తక పఠనంతో కాలక్షేపం చేసింది.
  • అదాశర్మ తన విహారయాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు పంచుకుంది. వాటిలో పుచ్చకాయ కోస్తూ, మొక్క నాటుతూ కనిపించింది.

కేతికా శర్మ

ఆది- దిగంగన

అదాశర్మ

అనన్య పాండే

రష్మిక

ఓ ఈవెంట్‌కు హాజరైన రణ్‌వీర్‌సింగ్‌- కృతిసనన్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని