Social Look: మహేశ్‌బాబు- కమిన్స్‌ ఫొటో వైరల్‌.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్‌ ‘వింటేజ్‌ వైబ్స్‌’

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 23 Apr 2024 00:08 IST
  • మహేశ్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు (ఐపీఎల్‌) కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. ‘‘టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబును మీట్ అవడం ఆనందంగా ఉంది’’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘మిమ్మల్ని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. మీకు పెద్ద అభిమానిని’ అంటూ మహేశ్‌ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ టీమ్‌లోని మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ సైతం మహేశ్‌తో ఫొటోలు దిగారు.
  • కాజల్‌ అగర్వాల్‌ తన ఫొటో షేర్‌ చేస్తూ ‘వింటేజ్‌ వైబ్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు.
  • స్నేహితులతో ‘రీ యూనియన్‌’ వేడుక చేసుకున్నారు రాశీఖన్నా. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమంటూ వారితో కలిసి దిగిన ఫొటోలు పంచుకున్నారు.
  • సిమ్రత్‌ కౌర్‌ తన సెల్ఫీ పోస్ట్‌ చేశారు.

కమిన్స్‌- మహేశ్‌

కాజల్‌

సిమ్రత్‌

ఫ్రెండ్స్‌తో రాశీఖన్నా

శ్రద్ధాదాస్‌

రాశీసింగ్‌

ఫరియా అబ్దుల్లా

కావ్యా కల్యాణ్‌రామ్‌

అంజలి

ప్రియా ప్రకాశ్‌వారియర్‌












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని