Social Look: మౌనీరాయ్‌ విహారయాత్ర.. శ్రద్ధా ‘జర్నీ’ సెల్ఫీ.. రాశీ ‘ముంబయి డైరీస్‌’

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 27 May 2024 00:08 IST
  • కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీని శ్రద్ధా కపూర్‌ పంచుకుంది.
  • విహారయాత్రలు చేస్తున్న మౌనీరాయ్‌ ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఇండోనేషియాలోని బాలి దీవుల్లో దిగిన ఫొటోను తాజాగా పోస్ట్‌ చేసింది.
  • ముంబయిలో తాను దిగిన ఫొటోలను ‘ముంబయి డైరీస్‌’ పేరిట షేర్‌ చేసింది రాశీసింగ్‌.

శ్రద్ధా కపూర్‌

రాశీసింగ్‌

మౌనీరాయ్‌

మాళవిక మోహనన్‌

జాన్వీ కపూర్‌

సంయుక్త

శ్రీముఖి







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని