Ram: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ @ థాయ్‌లాండ్‌

రామ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది.

Updated : 14 Aug 2023 11:39 IST

రామ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.  ఈ సినిమాలో రామ్‌, సంజయ్‌ సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని