మహేశ్, ప్రభాస్, రామ్@100 మిలియన్స్
టాలీవుడ్ అగ్రకథానాయకులు మహేశ్బాబు, ప్రభాస్, రామ్ పోతినేని సరికొత్త రికార్డులను సృష్టించారు. వీరు కథానాయకులుగా నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సినీ ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారు....
హైదరాబాద్: టాలీవుడ్ హీరోలు మహేశ్బాబు, ప్రభాస్, రామ్ పోతినేని సరికొత్త రికార్డులు సృష్టించారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న వీరి సినిమాలను ఏళ్లు గడుస్తున్నప్పటికీ సినీ ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇటీవల ప్రభాస్, రామ్ చిత్రాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్ యూట్యూబ్లో రికార్డులు సొంతం చేసుకోగా.. తాజాగా మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఓ సినిమా సరికొత్త రికార్డ్ను సృష్టించింది.
మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత మనం పుట్టి, పెరిగిన ఊరికి ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీమంతుడు’. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై మహేశ్ కెరీర్లోనే సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలైనప్పుడే ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘శ్రీమంతుడు’ చిత్రం యూట్యూబ్లో సరికొత్త రికార్డును సృష్టించింది. యూట్యూబ్లో ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 100 మిలియన్ల మంది వీక్షించారు. తెలుగులో ఓ పూర్తి చిత్రాన్ని 100 మిలియన్ల మంది వీక్షించడం ఈ సినిమాతోనే సాధ్యమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్మీడియా వేదికగా తెలియజేసింది.
ఎనర్జీటిక్ డ్యాన్స్ ఉర్రూతలూగిస్తున్న రామ్..
టాలీవుడ్ ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ సినిమా రామ్, పూరీ జగన్నాథ్కు మాస్ హిట్ను అందించింది. మణిశర్మ స్వరాలు అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే. ఇందులోని ‘దిమాక్ కరాబే’ అనే పాటను యూట్యూబ్లో ఇప్పటివరకూ 100 మిలియన్ల మంది వీక్షించారు.
‘రెబల్’స్టార్ ప్రభాస్..
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెబల్’. 2012లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే ఈ సినిమా పతాక సన్నివేశంలో ప్రభాస్పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ను 100 మిలియన్ల మంది వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు. -
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే: సమంత
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?