Ram: హిట్టు కలయికలో మరోసారి.. రామ్కు కథ వినిపించిన స్టార్ డైరెక్టర్
కథానాయకుడు రామ్ (Ram).. దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ 2019లో విడుదలై.. బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది.
కథానాయకుడు రామ్ (Ram).. దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ 2019లో విడుదలై.. బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి పునరావృత్తం కానుంది. ఇటీవలే రామ్కు పూరి ఓ కథ వినిపించారని.. అది నచ్చడంతో సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. దీన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై ఛార్మి నిర్మించనున్నారు. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికీ నచ్చే చిత్రం
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా, రాచాల యుగంధర్ నిర్మించారు -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు