Kriti Sanan: జీవితంలోని గొప్ప క్షణాలివి..
అనుకోకుండా చిత్రపరిశ్రమకు వచ్చానని చెప్తూ.. ఇప్పుడు హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్.
అనుకోకుండా చిత్రపరిశ్రమకు వచ్చానని చెప్తూ.. ఇప్పుడు హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. ‘హీరోపంటీ’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ... తన నటనకు గానూ గతేడాది ఉత్తమ నటిగా అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్న ఈమె.. బాలీవుడ్లోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ.. ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది కృతి. ‘‘నేను హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ రోజుతో 10ఏళ్లు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడని అద్భుతమైన క్షణాలివి. మొదటిసారి సినిమా సెట్పైకి అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో... ఇప్పటికీ మళ్లీ కొత్తగానే అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఒక వ్యక్తిగా, నటుడిగా ఎదుగుతూ మంచి స్థాయిలో ఉన్నాను. ఎంతో మంది గొప్ప స్నేహితులను కలిశాను. నన్ను ఎప్పటికీ నవ్వించే జ్ఞాపకాలను పోగుచేసుకున్నాను. నా ప్రయాణంలో భాగమై.. నన్ను నమ్మి నాపై అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. భిన్నమైన కథనాలతో మిమ్మల్ని మరింత అలరించడానికి ప్రయత్నిస్తాన’’ని చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వేం టెన్షన్ పడకు.. ‘మనమే’ కొత్త ట్రైలర్ చూశారా!
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మనమే’. సెలబ్రేషన్ ట్రైలర్ పేరిట చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
తన కుమార్తె క్లీంకారపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు రామ్ చరణ్. ఫాదర్స్ డే సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. -
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
తన మామయ్య, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హీరో సాయి ధరమ్ తేజ ఓ బహుమతి ఇచ్చారు. -
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు స్పెషల్ ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. -
కొత్త జోడీ... మెరుపులు రెడీ
ఒకసారి హిట్ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. -
టాక్సిక్ కోసం బరిలోకి నయనతార
‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గరం గరం యముడు
‘‘మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు సూర్య. -
‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్ ఇస్మార్ట్’
‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. -
సింగమ్ మళ్లీ వస్తున్నా... ఆలస్యంగానే!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్కు గురిచేస్తుంది
ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుంది. -
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ