Nayanthara: నయనతార కొత్త చిత్రం?
ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నయనతార.
ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నయనతార. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 7స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’, ‘మాస్టర్’ లాంటి విజయవంతమైన సినిమాలకు సాహిత్యం అందించిన విష్ణు...ఈ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నారు. ప్రస్తుతం నయన్తో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. ఇందులో ‘దాదా’ సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ కథానాయకుడు కవిన్ రాజ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలో అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రీకరణలో ఉంది నయన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
తన మామయ్య, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హీరో సాయి ధరమ్ తేజ ఓ బహుమతి ఇచ్చారు. -
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు స్పెషల్ ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. -
కొత్త జోడీ... మెరుపులు రెడీ
ఒకసారి హిట్ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. -
టాక్సిక్ కోసం బరిలోకి నయనతార
‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గరం గరం యముడు
‘‘మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు సూర్య. -
‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్ ఇస్మార్ట్’
‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. -
సింగమ్ మళ్లీ వస్తున్నా... ఆలస్యంగానే!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్కు గురిచేస్తుంది
ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుంది. -
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..