Niharika: 11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నటిగా అలరిస్తూనే ప్రొడ్యూసర్గా మారారు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఇటీవల ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ (Pink Elephant Pictures) పేరుతో బ్యానర్ను నెలకొల్పారు. దీనిపై ఇప్పటి వరకు వెబ్ సిరీస్లు, షార్ట్ఫిల్మ్లను అందించారు. ఇప్పుడు సినిమాలను కూడా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ బ్యానర్లో రానున్న తొలి చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో దీన్ని నిర్మించనున్నారట. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే టైటిల్ను ఖారారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాతో ఆమె 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేయనున్నారట. అలాగే అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.
మరోవైపు నటిగానూ బిజీగా ఉన్నారు నిహారిక. ‘ఒక మనసు’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాట్ ది ఫిష్’ (WHAT THE FISH) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అష్టలక్ష్మి అనే యాక్షన్ ప్రధానంగా సాగే పాత్రలో కనిపించనున్నారు. కథానాయకుడు షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘మద్రాస్కారన్’ అనే తమిళ సినిమాలోనూ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు. -
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే: సమంత
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆ క్షణం కిరణ్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘లాపతా లేడీస్’ నటి
‘లాపతా లేడీస్’తో 16 ఏళ్ల నితాన్షి గోయెల్ నటిగా తెరంగేట్రం చేసింది. ప్రేక్షకుల మనసుని హత్తుకునే ప్రదర్శనతో తొలి చిత్రంతోనే ఆమె ప్రశంసలు దక్కించుకుంది. -
ఆ సన్నివేశం గురించి దర్శకుడు ముందు చెప్పలేదు: మాళవిక మోహనన్
‘తంగలాన్’ సినిమాలో గేదెపై కూర్చునే సన్నివేశం గురించి దర్శకుడు తనకు ముందుగా చెప్పలేదని మాళవిక మోహనన్ అన్నారు. -
తమన్నా ప్రచారం.. రుక్సర్ మేకప్.. లక్ష్మీరాయ్ ‘వాటర్ బేబీ’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు