Puri Musings: వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: పెన్సిల్వేనియాలో నివసించే అమిష్ పీపుల్ గురించి పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వివరించారు. ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘‘అమిష్ పీపుల్ ఇప్పటికీ కరెంట్ వాడరు. ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్, గ్రైండర్లు ఉండవు. స్మార్ట్ ఫోన్లు, టీవీల ఊసే ఉండదు. కార్లు అసలే వాడరు. 18వ శతాబ్దంలో ఎలా బతికేవారో ఇప్పటికీ అలానే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా చదివించరు. ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడతారు. ఆదివారమంతా విశ్రాంతి తీసుకుంటారు. ప్రపంచంలోని మిగతా జనాభాతో కలిసిపోయేందుకు ఆసక్తి చూపించరు. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ల జీవనశైలిని వీడియో తీయడానికి కూడా అంగీకరించరు. ఆడవాళ్లు మేకప్లు వేసుకోరు. పొగడ్తలను ఇష్టపడరు. అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ఎవరికైనా ఆపద వస్తే అందరూ సాయం చేస్తారు. బంధాలకు విలువిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. వాళ్ల మత గ్రంథంలో చెప్పినట్లే జీవిస్తారు. ప్రపంచమంతా మారుతున్నా.. వాళ్లు మాత్రం 300 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారు’’.
‘‘అమిష్ పీపుల్ వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ప్రకృతికి నష్టం వాటిల్లే పనులేవీ చేయరు. భార్యాభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు కానీ.. మధ్యలో చెక్క అడ్డం పెట్టుకుంటారు. నిద్రపోయే సమయంలో ఒకరిని ఒకరు తాకకూడదని ఇలా చేస్తారు. సోషల్మీడియా వాళ్లకు తెలియదు. అందుకే సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్రం అందరూ కలిసి సరదాగా గడుపుతారు. త్వరగా నిద్రపోతారు. వాళ్లు చేస్తున్నది వందశాతం సరైనది. వాళ్ల మీద హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీలైతే ఒకసారి చూడండి’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు. -
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే: సమంత
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆ క్షణం కిరణ్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘లాపతా లేడీస్’ నటి
‘లాపతా లేడీస్’తో 16 ఏళ్ల నితాన్షి గోయెల్ నటిగా తెరంగేట్రం చేసింది. ప్రేక్షకుల మనసుని హత్తుకునే ప్రదర్శనతో తొలి చిత్రంతోనే ఆమె ప్రశంసలు దక్కించుకుంది. -
ఆ సన్నివేశం గురించి దర్శకుడు ముందు చెప్పలేదు: మాళవిక మోహనన్
‘తంగలాన్’ సినిమాలో గేదెపై కూర్చునే సన్నివేశం గురించి దర్శకుడు తనకు ముందుగా చెప్పలేదని మాళవిక మోహనన్ అన్నారు. -
తమన్నా ప్రచారం.. రుక్సర్ మేకప్.. లక్ష్మీరాయ్ ‘వాటర్ బేబీ’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీకు దుర్భాషలాడడం మాత్రమే వచ్చు: అనసూయ
‘మీకు దుర్భాషలాడడమే వచ్చు’ అంటూ అనసూయ పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. -
ఒలింపిక్స్ వీక్షణకు పయనం.. చిరంజీవి ఫ్యామిలీ ఫొటో వైరల్
చిరంజీవి షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!