సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్హోస్టెస్గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్.
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్హోస్టెస్గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. త్వరలో ‘దో పత్తి’తో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్న ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ‘యోధ’తో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె జోడీ కట్టునున్నట్లు సమాచారం. ‘‘మడాక్ ఫిలింస్ మరో సరికొత్త జోడీని తెరకు పరిచయం చేయనుంది. కృతి, సిద్ధార్థ్ కలయికలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను సిద్ధం చేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి రాబోతున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి వీరిద్దరితో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నారు’’ అని చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ ‘స్పైడర్’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీస్టార్’ పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉంది?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రూపొందించిన బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే!
తొలి సినిమా నుంచే ఎక్స్ప్రెస్ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి. -
ఈ టైగర్ చాలా దూరం వెళ్తాడు!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు హీరో విష్వక్ సేన్. -
విజయ్ చిత్రంలో సత్యదేవ్?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
సీక్వెల్లో త్రిష?
‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. -
తేనె తీయని వీణ రాగాల తెలంగాణ
రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. -
నవ్వించి.. కదిలించే రఘు తాత
చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది అందాల తార కీర్తి సురేశ్. -
రామోజీ ఫిల్మ్ సిటీలో తమ్ముడు పోరాటం
నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. -
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్ సేన్
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ శుక్రవారం విడుదలైంది. కొందరు చూడకుండానే రివ్యూలు ఇచ్చారని హీరో అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు