Social Look: వాణీ కపూర్‌ ‘పిల్లో టాక్‌’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 01 Dec 2023 01:59 IST
  • నివేదా పేతురాజ్‌ ఓ ఆలయాన్ని సందర్శించింది. సంబంధిత ఫొటోలను షేర్‌ చేసింది.
  • గతంలో తాను దిగిన ఫొటోను అభిమానులతో ఇప్పుడు పంచుకుంది తేజస్వి. అందులో ఆమె కెమెరా పట్టుకుని కనిపించింది.
  • బెడ్‌పై ఫొటోలకు పోజిచ్చింది వాణీ కపూర్‌. వాటిని పోస్ట్‌ చేస్తూ ‘పిల్లో టాక్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలను చూసేయండి..

వాణీ కపూర్‌

తేజస్విని

రుహానీ శర్మ

నివేదా పేతురాజ్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

మానుషి చిల్లర్‌

హెబ్బా పటేల్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని