Bandi Sanjay: కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్పై ఆధారపడి ఉంది: బండి సంజయ్
కాంగ్రెస్, భారాస, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయని.. దిల్లీలో కాంగ్రెస్, భారాస నేతలు కలిసి మీడియా సమావేశం కూడా పెట్టారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
కరీంనగర్: కాంగ్రెస్, భారాస, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయని.. దిల్లీలో కాంగ్రెస్, భారాస నేతలు కలిసి మీడియా సమావేశం కూడా పెట్టారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. అన్ని పార్టీల టార్గెట్ భాజపా కాబట్టే తమపై దాడి చేస్తున్నారన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. 2014 తర్వాత 2018లో భాజపా ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. ఇలా క్రమంగా రాష్ట్రం మొత్తం తమ ఓటింగ్ శాతం పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్తు సీఎం కేసీఆర్పై ఆధారపడి ఉందన్నారు. అందువల్లే కాంగ్రెస్ నేతలు భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ