Bandi Sanjay: గ్రూప్-1 అన్నారు.. అధికారంలోకి రాగానే మర్చిపోయారు: బండి సంజయ్
మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట తప్పుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన బండి.. రేవంత్పై విమర్శలు గుప్పించారు.
‘‘అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇవాళ ఫిబ్రవరి 2 ఆ ప్రస్తావనే లేదు. కనీసం నోటిఫికేషన్ అయినా ఇవ్వలేదు. మీరు ఎంతో పవిత్రంగా భావిస్తాం అని చెప్పే మేనిఫెస్టోను మీరే అమలు చేయకపోతే ఎలా? కేవలం ఎన్నికల వరకు మాత్రమే మేనిఫెస్టో మీకు పవిత్ర గ్రంథమా? ఎన్నికలయ్యాక కాదా? ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ