Telangana News: హైకోర్టు ఆదేశాలను సభాపతి పక్కన పెట్టారు: భాజపా ఎమ్మెల్యేలు
అసెంబ్లీలో తమపై సస్పెన్షన్ ఎత్తివేసే విషయంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించలేదని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. భాజపా
హైదరాబాద్: అసెంబ్లీలో తమపై సస్పెన్షన్ ఎత్తివేసే విషయంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించలేదని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సభాపతి స్థానంలో ఉన్నవాళ్లు రాజకీయ వివక్ష చూపరాదనే నైతిక విలువను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సభాపతి పక్కన పెట్టారని.. ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారు. తమ గళాన్ని బడ్జెట్ సమావేశాల్లో వినిపించకుండా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యకు నిరసనగా ఈనెల 17న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ‘‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి - నియంతృత్వాన్ని బొందపెట్టండి’’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు తీర్పు పూర్తి ప్రతి రాగానే సుప్రీం కోర్టుకు వెళ్తామని.. న్యాయపోరాటం కొనసాగిస్తామని భాజపా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట