Komatireddy: జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుంది: మంత్రి కోమటిరెడ్డి
జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారాస నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం దిల్లీకి వెళ్లింది. అవినీతి చేయకుండానే భారాస ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.
‘‘జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే భారాస కార్యాలయాలు నిర్మించారు. ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయి. ఎల్బీనగర్ ఆస్పత్రి స్థలానికి ఎన్వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరాం. ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. భారాస ప్రభుత్వం నిలిపివేసింది’’ అని విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, వేసవిలో వడగళ్ల వాన కారణంగా పంటనష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి
జల్జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. -
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్?
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలిసింది. -
ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై మరోసారి దర్యాప్తు జరపాలి
విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. -
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కూలడం తథ్యం: ఖర్గే
‘సంపూర్ణ ఆధిక్యం లేకుండానే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. పొరపాటున ఏర్పాటైన ఈ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చ’ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. -
జగన్ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. -
పుంగనూరులో ఉద్రిక్తత.. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ తెదేపా కార్యకర్తల ర్యాలీ
చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీయేకు అధికారం ఖాయం
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీయే) సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. -
ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా కేంద్ర మంత్రి, కేరళలోని త్రిశ్శూర్ భాజపా ఎంపీ సురేశ్ గోపి అభివర్ణించారు. -
బెంగాల్ దాడుల అధ్యయనానికి కమిటీ: భాజపా
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం తమ పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న హింసపైన అధ్యయనానికి భాజపా నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. -
భాజపాతో విభేదాల్లేవ్
భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవల సంఘ్ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ వివరణ ఇచ్చింది. -
తప్పు చేయకపోతే... కమిషన్ ముందు నిరూపించుకోవచ్చు కదా?
విద్యుత్ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని కేసీఆర్ రద్దు చేయమనడం విడ్డూరం
భారాస పార్టీని భాజపాలో విలీనం చేయడానికి భారాస లోపాయికారీగా చర్చలు జరుపుతుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్పైనా కేసు పెట్టాలి
తాడేపల్లిలోని తన ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో రూ.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని, దాంతోనే అక్కడ విద్యుత్ ఫెన్సింగ్ సహా పలు రకాల సామగ్రి సమకూర్చుకున్నారని, ఆ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించకపోగా.. అదే ఇంట్లో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ధ్వజమెత్తారు. -
జగన్ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. -
ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్లలో కుంభకోణం
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు