Ap Congress: కడప నుంచి షర్మిల.. ఏపీలో కాంగ్రెస్ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే..!
AP Congress candidates full list: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఐదు లోక్సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
- లోక్సభ అభ్యర్థులు వీరే..
- కడప- వైఎస్ షర్మిల
- కాకినాడ - పల్లం రాజు
- బాపట్ల - జేడీ శీలం
- రాజమహేంద్రవరం - గిడుగు రుద్రరాజు
- కర్నూలు - రామ్ పుల్లయ్య యాదవ్
అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!
- ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తిరెడ్డి
- పలాస- మజ్జి త్రినాథ్బాబు
- పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
- శ్రీకాకుళం- పైడి నాగభూషణ్రావు
- ఆమదాలవలస - సన్నపాల అన్నాజీరావు
- ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వరరావు
- నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
- రాజాం (ఎస్సీ) - కంబాల రాజవర్ధన్
- పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
- పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహనరావు
- సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
- చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు
- గజపతినగరం - గడపు కూర్మినాయుడు
- విజయనగరం - సుంకరి సతీశ్ కుమార్
- విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాసరావు
- మాడుగుల - బీబీఎస్ శ్రీనివాసరావు
- పాడేరు (ఎస్టీ) - శటక బుల్లిబాబు
- అనకాపల్లి - ఇల్లా రామ గంగాధరరావు
- పెందుర్తి - పిరిడి భగత్
- పాయకరావుపేట(ఎస్సీ)- బోని తాతారావు
- తుని- జి.శ్రీనివాసరావు
- ప్రత్తిపాడు- ఎన్వీవీ సత్యనారాయణ
- పిఠాపురం- ఎం. సత్యానందరావు
- కాకినాడ రూరల్- పిల్లి సత్యలక్ష్మి
- పెద్దాపురం - తుమ్మల దొరబాబు
- అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
- కాకినాడ సిటీ - చెక్క నూకరాజు
- రామచంద్రాపురం - కోట శ్రీనివాసరావు
- ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
- అమలాపురం (ఎస్సీ) - ఐతాబత్తుల సుభాషిణి
- రాజోలు (ఎస్సీ) - ఎస్.ప్రసన్నకుమార్
- కొత్తపేట - రౌతు ఈశ్వరరావు
- మండపేట - కామన ప్రభాకరరావు
- రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్
- రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
- రాజమండ్రి రూరల్ - బాలేపల్లి మురళీధర్.
- జగ్గంపేట - మారోతి వీవీ గణేశ్వరరావు
- కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
- నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
- పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
- నరసాపురం - కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్
- భీమవరం - అంకెం సీతారాము
- ఉండి - వేగేశ వెంకట గోపాలకృష్ణమ్
- తణకు - కడలి రామారావు
- తాడేపల్లిగూడెం - మర్నీది శేఖర్
- ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
- దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
- పోలవరం (ఎస్టీ) - సృజన దువ్వెల
- చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల ఎలీజ
- తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
- నూజివీడు- మరీదు కృష్ణ
- గుడివాడ - వడ్డాది గోవిందరావు
- కైకలూరు- బొడ్డు నోబెల్
- పెడన - శొంటి నాగరాజు
- మచిలీపట్నం - అబ్దుల్ మతీన్
- అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
- పామర్రు (ఎస్సీ) - డీవై దాస్
- పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
- మైలవరం - బొర్రా కిరణ్
- నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
- పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
- తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్కుమార్
- పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
- వేమూరు (ఎస్సీ)- బూర్గా సుబ్బారావు
- ప్రత్తిపాడు (ఎస్సీ)- కె.వినయ్ కుమార్
- గుంటూరు తూర్పు - షేక్ మస్తాన్ వలీ
- చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
- నరసరావుపేట -షేక్ మహబూబ్ బాషా
- వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
- గురజాల - టి.యలమందరెడ్డి
- మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
- దర్శి - పొట్లూరి కొండారెడ్డి
- అద్దంకి - అడుసుమిల్లి కిశోర్బాబు
- ఒంగోలు - బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
- కందుకూరు - సయీద్ గౌస్ మొహిద్దీన్
- కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్
- మార్కాపురం - షేక్ సైదా
- గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
- కనిగిరి - కదిరి భవాని
- ఆత్మకూరు - చెవూరు శ్రీధరరెడ్డి
- కొవ్వూరు -ఎన్.మోహన్
- నెల్లూరు రూరల్ - షేక్ ఫయాజ్
- సర్వేపల్లి - పూల చంద్రశేఖర్
- గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
- సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్బాబు
- ఉదయగిరి - సోము అనిల్ కుమార్రెడ్డి
- బద్వేల్ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయజ్యోతి
- కోడూరు (ఎస్సీ) - గోసాల దేవి
- రాయచోటి - షేక్ అల్లాబక్ష్
- నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థర్
- నంద్యాల - గోకుల కృష్ణారెడ్డి
- కోడుమూరు (ఎస్సీ) - పరిగెళ్ల మురళీకృష్ణ
- రాయదుర్గ్ - ఎంబీ చిన్న అప్పయ్య
- ఉరవకొండ - వై.మధుసూదన్ రెడ్డి
- గుంతకల్ - కావలి ప్రభాకర్
- తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
- శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్
- రాప్తాడు - ఆది ఆంధ్రా శంకరయ్య
- మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్
- హిందూపూరం - వి.నాగరాజు
- పెనుకొండ - నరసింహప్ప
- పుట్టపర్తి - మధుసూదన్ రెడ్డి
- కదిరి - కేఎస్ షానవాజ్
- తంబళ్లపల్లి - ఎం.ఎన్. చంద్రశేఖర్రెడ్డి
- పీలేరు - బి. సోమశేఖర్ రెడ్డి
- మదనపల్లి - పవన్ కుమార్ రెడ్డి
- పుంగనూరు -డా.జి.మురళీ మోహన్ యాదవ్
- చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
- శ్రీకాళహస్తి - డా. రాజేశ్నాయుడు పోతుగుంట
- సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
- నగరి - పోచారెడ్డి రాకేశ్ రెడ్డి
- చిత్తూరు - జి.తికారామ్
- పలమనేరు - బి. శివశంకర్
- కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ