Congress: కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది. 14 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్లో నాలుగు స్థానాలు, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్లో చెరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ
- ఆదిలాబాద్ (ఎస్టీ) - ఆత్రం సుగుణ
- నిజామాబాద్ - తాటిపర్తి జీవన్ రెడ్డి
- మెదక్ - నీలం మధు
- భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఝార్ఖండ్
- కుంటి (ఎస్టీ)- కాళీచరణ్ ముండా
- లోహర్దగ (ఎస్టీ)- సుఖ్దేవ్ భగత్
- హజారిబాగ్ - జైప్రకాశ్భాయ్ పటేల్
మధ్యప్రదేశ్
- గుణ- రావు యద్వేంద్ర సింగ్
- దామోహ్: తావర్ సింగ్ లోధి
- విదిశ - ప్రతాప్ భాను శర్మ
ఉత్తరప్రదేశ్
- ఘజియాబాద్ - డాలీ శర్మ
- బులంద్షహర్ (ఎస్సీ) - శివరాం వాల్మికి
- సీతాపుర్ - నకుల్ దూబే
- మహారాజ్గంజ్ - వీరేంద్ర చౌధరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM