Congress: కాంగ్రెస్‌ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది.

Updated : 28 Mar 2024 00:16 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది.  14 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో చెరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణ

  • ఆదిలాబాద్‌ (ఎస్టీ) - ఆత్రం సుగుణ
  • నిజామాబాద్‌ - తాటిపర్తి జీవన్‌ రెడ్డి
  • మెదక్‌ - నీలం మధు
  • భువనగిరి- చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఝార్ఖండ్‌

  • కుంటి (ఎస్టీ)- కాళీచరణ్‌ ముండా
  • లోహర్దగ (ఎస్టీ)- సుఖ్‌దేవ్‌ భగత్‌
  • హజారిబాగ్‌ - జైప్రకాశ్‌భాయ్‌ పటేల్‌

మధ్యప్రదేశ్‌

  • గుణ- రావు యద్వేంద్ర సింగ్‌
  • దామోహ్‌: తావర్‌ సింగ్‌ లోధి
  • విదిశ - ప్రతాప్‌ భాను శర్మ

ఉత్తరప్రదేశ్‌

  • ఘజియాబాద్‌ - డాలీ శర్మ
  • బులంద్‌షహర్‌  (ఎస్సీ) - శివరాం వాల్మికి
  • సీతాపుర్‌ - నకుల్‌ దూబే
  • మహారాజ్‌గంజ్‌ - వీరేంద్ర చౌధరి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని