CPI: జగన్.. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి: రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఇవాళ తుళ్లూరుకు చేరుకున్న సీపీఐ నేతలకు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు.
అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఇవాళ తుళ్లూరుకు చేరుకున్న సీపీఐ నేతలకు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. తుళ్లూరులోని దీక్షా శిబిరం నుంచి రైతులతో రామకృష్ణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారితో మాట్లాడారు.
‘‘అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో అందరూ అంగీకరించారు. మాట మార్చిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కులం పేరుతో దుష్ప్రచారాలు చేస్తారా? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? జగన్ కంటే పెత్తందారు ఎవరైనా ఉన్నారా? ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి. వైకాపా పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయి’’ అని రామకృష్ణ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు