చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులపై కేసులు
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అతిక్రమించి సంబరాలు చేసుకున్నారంటూ కుప్పం పురపాలక కమిషనర్ రవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 29 మంది తెదేపా నాయకులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
కుప్పం పట్టణం, పుంగనూరు, చౌడేపల్లె, న్యూస్టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అతిక్రమించి సంబరాలు చేసుకున్నారంటూ కుప్పం పురపాలక కమిషనర్ రవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 29 మంది తెదేపా నాయకులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే కారణంతో పుంగనూరులో కమిషనర్ నరసింహప్రసాద్ ఫిర్యాదుతో చిన్నమోహన్నాయుడు, పెద్ద మోహన్నాయుడు తదితరులపై, చౌడేపల్లెలో తెదేపా మండల అధ్యక్షుడు గువ్వల రమేష్రెడ్డితోపాటు, సోమలలో మరికొందరిపైనా శనివారం కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.