జగన్కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు అందవు
మరోసారి జగన్కు ఓటు వేసి అధికారం ఇవ్వకపోతే మహిళలకు ప్రభుత్వ పథకాలేవీ అందవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, న్యూస్టుడే: మరోసారి జగన్కు ఓటు వేసి అధికారం ఇవ్వకపోతే మహిళలకు ప్రభుత్వ పథకాలేవీ అందవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఇంటి ఇల్లాలిని ఈ ప్రభుత్వం శక్తిమంతురాలిగా చేసింది. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇవ్వలేకపోయాయి. మరోసారి జగన్కు ఓటు వేయాలి. మీ ఆశీర్వాదం లేకపోతే అక్కచెల్లెమ్మలకు సహాయం చేయడం అనవసరమనే భావన సమాజంలోకి వెళ్తుంది.’ అని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..