తిరుమలలో గంజాయి దొరకడం షాక్కు గురిచేసింది
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరికిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరికిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తిరుమలలో గంజాయి వార్త షాక్కు గురిచేసింది. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోందనడానికి ఇదో సాక్ష్యం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తోంది. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి’’ అని చంద్రబాబు శనివారం ట్వీట్ చేశారు. తిరుమల కొండపైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న పొరుగుసేవల ఉద్యోగికి సంబంధించిన వీడియోను ట్వీట్కు జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..